Home News itel: Power సిరీస్ లో 3 కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో లాంచ్ చేయనున్న ఐటెల్

itel: Power సిరీస్ లో 3 కొత్త స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో లాంచ్ చేయనున్న ఐటెల్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న ఐటెల్ పవర్ సిరీస్
  • లైనప్ లో రానున్న 3 కొత్త స్మార్ట్‌ఫోన్లు
  • అమెజాన్ ద్వారా సేల్ కి రానున్న డివైజెస్

చవకగా స్మార్ట్‌ఫోన్లు మరియు ఫీచర్ ఫోన్లను తీసుకొస్తూ జనాల ఆదరణను పొందిన Itel సంస్థ త్వరలో పవర్ సిరీస్ ని భారత్ లో లాంచ్ చేయనుందని సమాచారం. 91mobiles దీనిపై ఒక ఎక్స్‌క్లూజివ్ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం, ఈ Power సిరీస్ వచ్చే నెల లాంచ్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ లైనప్ లో 3 స్మార్ట్‌ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. అమెజాన్ ద్వారా ఈ ఫోన్లు సేల్ కి వస్తున్నాయి. ఇకపోతే ఈ ఫోన్లలో ఒక డివైజ్ ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

త్వరలో లాంచ్ కానున్న Itel Power సిరీస్

itel Power P55 5G స్పెసిఫికేషన్స్