Home News MediaTek MT8788 చిప్‌తో భారత్‌లో లాంచైన JioBook ల్యాప్‌టాప్!

MediaTek MT8788 చిప్‌తో భారత్‌లో లాంచైన JioBook ల్యాప్‌టాప్!

Highlights
  • రూ.20,000 లోపు ధరతో భారత్‌లో లాంచైన Reliance JioBook
  • 11.6-ఇంచ్ డిస్ప్లేతో వచ్చిన JioBook
  • జియో బ్లూ కలర్ ఆప్షన్ లో లభించనున్న JioBook

JioBook ఎట్టకేలకు భారత్ లో లాంచ్ అయ్యింది. రెవొల్యూషనరీ లెర్నింగ్ ల్యాప్‌టాప్ గా మార్కెట్ చేయబడుతోన్న ఈ డివైజ్ భారత్ లో సరసమైన ధరలో లభించే 4జీ ల్యాప్‌టాప్ గా నిలవనుంది. ఈ ల్యాప్‌టాప్ ఏ వయసు వారికైనా చదువు లేదా ఆఫీసు పని నిమిత్తం ఉపయోగపడనుంది. ఈ డివైజ్ ధరను రూ.20,000 లోపు పెట్టారు. JioBook జియోఓఎస్, జియోబియన్ కోడింగ్ సాఫ్ట్‌వేర్, 100జిబి క్లౌడ్ స్టోరేజీ, మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వచ్చింది.

భారత్ లో JioBook ధర, లభ్యత

ఆగస్టు 5 నుంచి JioBook సేల్ మొదలుకానుంది. ఈ ల్యాప్ టాప్ ధరను భారత్ లో రూ.16,499 గా నిర్ణయించారు. ఇది దేశంలోనే అత్యంత సరసమైన ధరలో అందుబాటులో ఉన్న ల్యాప్ టాప్. అమెజాన్ ఇండియా, రిలయన్స్ డిజిటల్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా డివైజ్ ని కొనుగోలు చేయవచ్చు. జియో బ్లూ కలర్ ఆప్షన్ లో JioBook ల్యాప్ టాప్ లభించనుంది.

JioBook స్పెసిఫికేషన్స్