Home News Samsung: 50MP OIS కెమెరాతో భారత్‌లో లాంచైన Galaxy A55 5G

Samsung: 50MP OIS కెమెరాతో భారత్‌లో లాంచైన Galaxy A55 5G

Highlights
  • భారత్‌లో లాంచైన Samsung Galaxy A55 5G
  • 6.6-ఇంచ్ డిస్ప్లేతో వచ్చిన డివైజ్
  • మార్చి 14న వెల్లడికానున్న ధర

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung నేడు కొత్త ఏ-సిరీస్ ఫోన్లను భారత్ లో లాంచ్ చేసింది. లైనప్ లో Samsung Galaxy A55 5G మరియు Samsung Galaxy A35 5G మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. శాంసంగ్ ఏ-సిరీస్ ఫోన్లకు భారత్ లో మంచి ఆదరణ ఉంది. దీంతో ఈ ఫోన్లు లాంచ్ కోసం శాంసంగ్ లవర్స్ ఆత్రుతగా ఎదురు చూశారు. ఈ ఆర్టికల్ లో మనం Samsung Galaxy A55 5G గురించి తెలుసుకుందాం. గెలాక్సీ ఏ55 5జీ డివైజ్ 50ఎంపి ఓఐఎస్ కెమెరా, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, ఎగ్జినోస్ ప్రాసెసర్, 12జిబి ర్యామ్ తో వచ్చింది. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు సేల్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy A55 5G ధర

Samsung Galaxy A55 5G స్మార్ట్‌ఫోన్ ధర భారత్ లో ఎంత ఉంటుందో ఇంకా తెలియదు. మార్చి 14న మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది. అప్పుడు ధర వివరాలు వెల్లడి కానున్నాయి.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్